బాధ్యతలు స్వీకరించిన శ్రీ మన్సుఖ్ మాండవీయ
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ : కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ మన్సుఖ్ మాండవీయ.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా శ్రీ మన్సుఖ్ మాండవీయ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, సీనియర్ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకారం అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.
What's Your Reaction?