Breaking News: టిటిడి బొర్డ్ ను రద్దు చేసిన జగన్, టి టి డి ఇవో జెఇవొ ఆద్వర్యంలో..
Official G.O enclosed here . అధికారిక జి .ఓ . ను జత చేయబడినది .
Guntur: ది 23.6.21:
టిటిడి బొర్డ్ ను రద్దు చేసిన జగన్. టి టి డి ఇవో జెఇవొ ఆద్వర్యంలో ప్రత్యేక ఆదారిటి పరిపాలన. జివొ ను ఇపుడే విడుదల చేసిన జగన్ సర్కార్ .
Stay tuned for updates.
స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్పెసిఫైడ్ అథారిటీ, చైర్మన్గా టీటీడీ ఈవో, డిప్యూటీ చైర్మన్గా జేఈవో కొనసాగుతారు. కొత్త బోర్డు వేసేవరకు స్పెసిఫైడ్ అథారిటీ అమల్లో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
What's Your Reaction?