పల్నాడు లో జనసేన పార్టీ బలం చూపుదాం రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు: గాదె

గుంటూరు జిల్లా గురజాల నియోజవర్గం తక్కెళ్లపాడు మాజీ సర్పంచ్,సర్పంచులు జిల్లా ఫోరమ్ జిల్లా కార్యదర్శి ద్రోణాదుల అంకారావు, స్టేట్ ST సెల్ (ఏరుకుల) ప్రెసిడెంట్ కండెల అంజి. జనసేన పార్టీ లో జాయిన అయ్యారు. జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో.

Jun 18, 2022 - 16:55
 0
పల్నాడు లో జనసేన పార్టీ బలం చూపుదాం రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు: గాదె

 పౌరుషాల పురిటీగడ్డ నాయకురాలు నాగమ్మ ఏలినా పల్నాడు లో జనసేన పార్టీ దూసుకెళ్తుందని. దానికి. నిదర్శనమే ఈ రోజు చేరికలని గాదె అన్నారు. గుంటూరు జిల్లా గురజాల నియోజవర్గం తక్కెళ్లపాడు మాజీ సర్పంచ్,సర్పంచులు జిల్లా ఫోరమ్ జిల్లా కార్యదర్శి ద్రోణాదుల అంకారావు, స్టేట్ ST సెల్ (ఏరుకుల) ప్రెసిడెంట్ కండెల అంజి. జనసేన పార్టీ లో జాయిన అయ్యారు. జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో.

PAC చైర్మన్ నాదేండ్ల మనోహర్ గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని.

దానికి నిదర్శనం పల్నాడు ప్రాంతం నుండి జాయిన్ కావడమని అన్నారు. గత జనవరిలో పల్నాడు ప్రాంతంలో పర్యటించానని అప్పుడు అపూర్వమైన ఘనస్వాగతం పలికారని చెప్పారు. పల్నాడు ప్రాంతంలో పార్టీ బలంగా ఉందని అప్పుడే చెప్పానని అన్నారు. క్రమశిక్షణ గా వుంటూ పార్టీ అభివృద్ధి తోడ్పడాలని... క్యాడర్ కూడా కొత్తగా వచ్చినా వారిని కలుపుకొని వెళ్లాలని సూచించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ...గురజాల నియోజకవర్గం లో పార్టీ కి బేస్ ఉందని దానిని కాపాడుకుంటూ కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించాలని కోరారు... అందరూ కలసి కట్టుగా పనిచేయాలని కోరారు.. పల్నాడు గడ్డ అంటే జనసేన అడ్డా లాగా రానున్న రోజుల్లో నియోజవర్గాన్ని తయారుచయాలని గాదె అన్నారు.

పార్టీ లో కొత్తగా వచ్చిన వారికి స్వాగతం పలికారు... పల్నాడు రాజకీయాల్లో కీలక మార్పులను చూస్తారని చెప్పారు.... అందరూ కలసి సమిష్టి గా కార్యక్రమాలు చేయాలని చెప్పారు.... పార్టీ లో జాయిన ద్రోణాదుల అంకారావు మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ గారి అశయసాధన పాలుపంచుకోవాలనే లక్ష్యం తోనే పార్టీ లో జాయిన్ అయ్యానని .పూర్తి పూర్తి సమయాన్ని పార్టీ కోసం వెచ్చిస్తానని చెప్పారు.

ప్రభుత్వ ప్రజా వ్యవతిరేఖ కార్యక్రమాలపై అందరం కలిసి కట్టుగా పోరాడుతామని చెప్పారు... నియోజకవర్గ జనసేన మండల అధ్యక్షులకు, జిల్లా కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు...రానున్న రోజుల్లో అనేక మంది పార్టీ లో జాయిన్ అవుతారని చెప్పారు.

రాష్ట్రంలో లో ఎస్టీ యువత అందరూ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని అందుకు ప్రతీకగా నేను ఈ రోజు పార్టీలో జాయిన్ అయ్యానని కండెల అంజి అన్నారు. కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే దిశగా పనిచేస్తానని చెప్పారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ,జిల్లా కార్యవర్గ సభ్యులు జనసేన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow