వైశ్వకర్మణ వైదిక చరిత్ర , త్రికాల సంధ్యా వందన - ఉచిత శిక్షణ శిబిరం - సంస్మరణ-స్మారకోత్సవం

మోహనరావు శర్మ --వారి ధైర్యసాహసానికి మా నమస్కారాలు. ఆ భగవంతుడు , సమయం మరియు పరిస్థితులు అనుకూలిస్తే , మరిన్ని కార్యక్రమాలు చేస్తాను. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సంగీయులకు ధన్యవాదాలు - కాజా భరద్వాజ . ఆచార్య మోహనరావు శర్మ గారి ప్రవచనములు , విషయ పరిసీలనా జ్ఞానం నన్ను ఎంతో ఆశర్య పరిచాయి . గురువు గారు ఆచార్య మోహన శర్మ గారి సమయం ఇస్తే నేను రానున్న కాలం లో జరగ బోయే శిక్షణా శిబిరాల్లో కనీసం 100 - 120 మంది పిల్లలకు - శిభిరార్థులకు అయ్యే ఖర్చును,వసతి తదితర వ్యవహారాలను నేను మరియు మన సంగీయుల సంఘం తరపున భరించాడానికి నాకు అవకాశం ఇవ్వాలని శ్రీ పావులూరి హనుమంతరావు గారు సభాముఖంగా కోరారు .

Oct 11, 2021 - 23:03
Oct 12, 2021 - 09:20
 0
వైశ్వకర్మణ వైదిక చరిత్ర , త్రికాల సంధ్యా వందన - ఉచిత శిక్షణ శిబిరం - సంస్మరణ-స్మారకోత్సవం

విజయవంతంగా ముగించిన మూడు రోజుల వైశ్వకర్మణ వైదిక చరిత్ర , త్రికాల సంధ్యా వందన - ఉచిత శిక్షణ శిబిరం ". జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని శిభిర నిర్వాహక సారధి శ్రీ N.N మల్లేశ్వర రావు గారు ,శిబిరగురువులు - శ్రీ శ్రీ వేదబ్రాహ్మశ్రీ ఆచార్య మోహన రావు శర్మ గారి అనుమతితో విజయవంతంగా ముగించారు.

తదనంతరం : శిభిర నిర్వాహకులైన  శ్రీ N.N మల్లేశ్వర రావు గారు, స్మారకోత్సవం - కొరకు శిభిరార్థులను మరియు గురువు గారిని ఆహ్వానించారు . 

ఈ స్మారకోత్సవం లో ప్రత్యేక మరియు ముఖ్య అతిధి గా  శ్రీ పావులూరి హనుమంత రావు, మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమ పర్యవేక్షకులైన శ్రీ కాజా భరద్వాజ గారు . సభాధిపతులను సగర్వంగా వేదికను అలంకరించవలసిందిగా పేరుపేరునా ఆహ్వానించారు. గౌరవ అతిధులను సత్కరించారు.

ఈ తరుణం లో ప్రత్యేక అతిధి, ఆంధ్ర రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘము యొక్క అధ్యక్షులు, విశ్వ బ్రాహ్మణ  రాజకీయ సామాజిక పురో గతికి ఎంతో శ్రమ మరియు వారి సమయాన్ని త్యాగం చేస్తున్న, మరియు విశ్వ బ్రాహ్మణులకు Torch bearer అయిన శ్రీ పావులూరి హనుమంతరావు గారిని వైదిక గురువులు శ్రీ శ్రీ వేదబ్రాహ్మశ్రీ ఆచార్య మోహన రావు శర్మ , శ్రీ కాజా భరద్వాజ గారు మరియు నిర్వాహక సారధి శ్రీ N.N మల్లేశ్వర రావు గారు, గౌరవ సత్కారం తో పాటుగా మొమెంటో ను బహుకరించారు .

పావులూరి గారి మాటల్లో :

 శిభిర శిక్షణ  త్రికాల సంధ్యా  వందనం  శ్రీ మోహన చార్యులు గారిచే  మూడొవరోజు  చాల చక్కగా పూర్తి  అయింది . 

పూర్తీ  అయిన  తరువాత శిబిర గురువు శిభ్యర్దులకి  మూడు రోజులు జరిగినటు వంటి శిక్షణ కు పరీక్ష పెట్టి యున్నారు . ఆ పరీక్షలో చురుకుగా చాల చక్కగా జవాబు లిచ్చిన శిభిరార్థులు , ఇది చాలా చక్కని పురోగతి . అధోగతిలో పడుతున్న మన సంస్కృతీ  సంప్రదాయాలను , మొక్క వోణి దీక్ష తో మన విశ్వబ్రాహ్మణ సంగం మరియు కార్యకర్తలు అహర్నిశలు పనిచేస్తున్నారు, మరియు నేను వారి చే పని చేయిస్తున్నాను . ఈ  మూడురోజుల శిక్షణ తదుపరి కూడా ప్రతి ఒక్కరు తమ తమ పరిధి లో శక్తీ కొలది ప్రతి ఒక్కరికి నేర్పించాలని, మరియు ఆ పరిస్థితి లేనప్పుడు , ఆశక్తి కల వారిని తదు పరి చేసే కార్యక్రమానికి హాజరు కావటానికి సూచించాలని కోరారు .

నా చిన్న కోరిక ఏమిటంటే : "మీలో కనీసం ఇద్దరినైనా నేను తదుపరి కార్యకమానికి గురువులు గా చూడాలని  కోరుకుంటున్నాను" . ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన మల్లేశ్వర సిద్ధాంతి కి ఆ భగవంతుడు  అన్ని సమయాలలో తోడుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుతూ .. ...

శిభిరం గురువు శ్రీ ఆచార్య మోహనరావు శర్మ గారి గురించి పావులూరి మాటల్లో : వైదిక గురువులైన, మన శ్రేయోభిలాషులైన మన ఆచార్య మోహనరావు గారి విచక్షణా  సహిత ఉపోద్గాతము , ప్రబోధాలు ఎంతో చక్కగా ఉన్నాయి. మరియు సందర్భ విషయాలను అద్భుతంగా విశ్లేషిస్తున్నారు . వినదగునెవ్వరు చెప్పినన్  వినినంతనే వేగిపడక సాగర సుమతి అంటారు కానీ మన మోహన శర్మ చెప్పినవి మాత్రం మనము తప్పకుండ ఆచరించ వలసిందే అంటూ ప్రశంసించారు . వారి ధైర్యానికి మా నమస్కారాలు .

తదనంతరం -  మూడు రోజుల వైశ్వకర్మణ వైదిక చరిత్ర , త్రికాల సంధ్యా వందన - ఉచిత శిక్షణ శిబిరం లో పాల్గొన్న వారికి ప్రశంశా  పత్రాలను మరియు దైనందిన సాధన కొరకు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా అందించారు . 

పోటీ ప్రపంచం లో నెగ్గిన వారే ఎంతో బలవంతులు అంటూపావులూరి హనుమంతరావు గారు ,  కాజా భరద్వాజ గారి BAR అసోసియేషన్ ఎన్నికల గెలుపు మరియు వారి (వైస్ ప్రెసిడెంట్ ) పదవీ అలంకారాన్ని గురించి అభినందిస్తూ మరియు చమత్కరిస్తూ సభా ముఖంగా వారికి గౌరవ సత్కారం మరియు అభినందనలు తెలియజేశారు. 

శిభిరం గురువు శ్రీ ఆచార్య మోహనరావు శర్మ గారు-  భవిష్యత్హు లో ప్రస్తుత సత్యాఅసత్యాల పై చర్చా  కార్యక్రమాలను మరెన్నో చేస్తానని, మరియు పుస్తక రూపం లో అందరికి అందుబాటులో ఉండేవిధంగా సవివరంగా పుస్తక  ప్రచురణ చేస్తానని . సభ ముఖం గా తెలియచేసారు . 

Note: Please Comment Here for UPDATES and CORRECTIONS 

Donate. Buy Us Coffee  

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites. .

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow